Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh మఠం భూములు కొనుగోలు చేసి మోసపోకండి..

మఠం భూములు కొనుగోలు చేసి మోసపోకండి..

by Rama
Ramesh Naidu

హథీరాంజీ మఠంలో పంచనామ నిర్వహించారు. ఈ పంచనామలో వెండి వస్తువులు, బంగారు నాణెం లభించాయని హథీరాంజీ మఠం ఏవో రమేష్ నాయుడు తెలిపారు. మీడియా సమావేశంలో ఏవో రమేష్ నాయిడు మాట్లాడుతూ.. గత మహంతు అర్జున్ దాస్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చట్టవ్యతిరేకంగా ఎన్ఓసీ లు చేసారని తెలిపారు. మఠం భూములు అమ్మడానికి మహంత్ కి అధికారం లేదన్నారు. ఇవే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు కమిషనర్ అనుమతి లేకుండా చేసారన్నారు. ఉన్న అభియోగాలకు సమాదానం కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్ట్ పరిధిలో ఉందిని మఠం ఉద్యోగులపై కూడా దౌర్జన్యం అర్జున్ దాస్ చేసారన్నారు. తిరుపతిలో మఠం భూములు కొనుగోలు చేసి మోసపోకండి, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హథీరాంజీ మఠానికి నూతన మహంతు నియామకమన్నారు. ఓం ప్రకాశ్ దాస్ తాత్కాలిక మహంతుగా నేడు నియమించిన ఏపీ ధార్మిక పరిషత నియమించిందని.. గత మహంతు అక్రమాలకు పాల్పడటంతో తొలగించమన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026295
Total views : 150182

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.