Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

by Rama
TTD

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ., రాష్ట్ర మంత్రి కారంపూడి నాగేశ్వరరావు., టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ., టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ.. తమిళనాడులో గత మూడేళ్లుగా విపరింతంగా గంజాయి., మత్తుపదార్థాల విక్రయాలు సాగుతున్నాయన్నారు. మత్తుపదార్థాలపై కథనాలు తీసే సమయంలో పత్రిక విలేకర్లపై దాడికి డిఎంకే నాయకులు తిరగబడ్డారని అన్నారు. ఎమర్జెన్సీ పాలన తమిళనాడులో కనిపిస్తుందన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: త్రివేణి హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు..


రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి …
పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం …
ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

027064
Total views : 151523

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.