Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh జల్సాల కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దు.. డీస్పీ

జల్సాల కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దు.. డీస్పీ

by Prakash
kadapa district news

జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవదన్నారు డిఎస్పి మహబూబ్ బాషా .అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం లో గత నెలలో చిన్న బిడికి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో దొంగతనానికి పాల్పడిన శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన నీలమాలప్ప,కర్ణాటక రాష్ట్రం కు చెందిన ఆవుల రామకృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన మల్లికార్జున లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు కేజీలు బరువు గల నాలుగు వెండి అచ్చులు,ఎనిమిది గ్రాముల బరువు గల మూడు బంగారు తాలి బోట్లు, రూ.10 వెలు నగదు తొ పాటు ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకొన్నట్లు వారు తెలియజేశారు .అరెస్ట్ చేసిన వారి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు .విరి పై గతంలో రాయచోటి అర్బన్, పీలేరు తో పాటు నందలూరు పోలిస్ స్టేషన్ లలో కుడా దొంగతనం క్రింద కేసులు నమోదై ఉన్నట్లు వారు వెల్లడించారు .చోరి కేసును నమోదు చేసి నెలలోనే నిందుతులను అరెస్ట్ చేయడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన రాయచోటి రురల్ సీఐ తులసి రామ్ ,యస్ ఐ రామకృష్ణా రెడ్డి వారి సిబ్బందిని డిఎస్పి అభినందించ్చారు

Advertisements

You may also like

Our Visitor

026036
Total views : 149751

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.