Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

by Rama
Road accident

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్, ఐచర్ లారీ డీ కొట్టడంతో, ఇద్దరు (డ్రైవర్లు) వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐచర్ లారీ డ్రైవర్ మహరాష్ట్ర కు చెందిన సంపత్, ట్రాక్టర్ డ్రైవర్ మంత్రాలయంకు చెందిన తెలుగు బడేసాబ్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహలను పోస్టు మార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. భారిగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కవిత అరెస్టును ఖండిస్తున్న హరీశ్‌రావు..


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ …
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.
హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025661
Total views : 147641

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.