Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Political నేడు వైఎస్సార్ ఈబిసి నేస్తం నిధులను విడుదల చేయనున్న సీఎం

నేడు వైఎస్సార్ ఈబిసి నేస్తం నిధులను విడుదల చేయనున్న సీఎం

by Rama
Jagan Mohan Reddy

వైఎస్సార్ ఈబిసి నేస్తం నిధుల (EBC Funds)ను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్‌ లా యూనివర్సిటీ. అలాగే.. బనగానపల్లెలో 22 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో జగన్ పాల్గొని.. లబ్ధిదారులకు నగదును బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. బనగానపల్లిలో సిఎం జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మదనపల్లిలో రెచ్చి పోయిన మానవ మృగాలు



ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019355
Total views : 90533

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.