Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Main News పసికందును కన్నతల్లి ఏం చేసిందంటే..?

పసికందును కన్నతల్లి ఏం చేసిందంటే..?

by Rama
Baby

నాగర్ కర్నూల్ (Nagar Karnool) జిల్లాలో మాతృత్వానికే మాయని మచ్చ

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి తన యొక్క నెలల పసికందును మంగళవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో నాగర్ కర్నూల్ (Nagar Karnool) జిల్లా అచ్చంపేట పట్టణ నడిబొడ్డులో అంబెడ్కర్ చౌరస్తా పోస్టాఫీసు సమీపంలో వదిలి వెళ్ళిపోతుండగా గమనించిన స్థానిక చిరు వ్యాపారులు ఇదే అంశంపై పోలీసులకు సమాచారం అందించారు. లింగాల మండలం ఎర్రపెంట గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళ బల్మురి రాణి మద్యం మత్తులో నెలన్నర పాలు తాగే పసికందును అచ్చంపేట పోస్టాఫీసు ముందు వదిలేసి వెళ్తుండగా అక్కడే ఉన్న పండ్ల వ్యాపారులు స్థానికులు ఆ మహిళను ఆపి పసిబిడ్డను ఒంటరిగా అక్కడ ఎందుకు వదిలేసి వెళ్తు నావని నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లగా , మాత శిశు సంక్షేమ శాఖ అధికారి దమయంతి సంరక్షణ నిమిత్తం తల్లి తో పాటు బిడ్డ ను బాల సదన్ కు తరలించారు.

Follow us on :FacebookInstagramYouTube & Google News

ఇది చదవండి: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…


నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …
వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223763

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: