Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh అర్ధాంతరంగా నిలిచిన ఆత్మీయ సమావేశం…

అర్ధాంతరంగా నిలిచిన ఆత్మీయ సమావేశం…

by Prakash
janga krishna murthy

పల్నాడు జిల్లా, దాచేపల్లిలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నిర్వహించే ఆత్మీయ సమావేశం అర్ధాంతరంగా నిలిచింది. వైసిపి అధిష్టానం పిలుపు వచ్చిందంటూ చెప్పి సమావేశం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి జోరుగా పర్యటన. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఫిర్యాదు మేరకు జంగాకు అధిష్టానం నుండి పిలుపు అంటూ ప్రచారం. అధిష్టానం రమ్మని పిలుపునిచ్చిందని స్వయంగా చెప్పి సమావేశం నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.

Advertisements

You may also like

Our Visitor

013871
Total views : 78245

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.