Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న మంత్రి

భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న మంత్రి

by Prakash
minister roja

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి ఆర్.కె.రోజాకు ఆలయ అర్చకులు,ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవం దశ హారతులలో మంత్రి ఆర్. కె.రోజా పాల్గొన్నారు.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Our Visitor

023221
Total views : 141578

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.