Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh పులివెందులలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహం

పులివెందులలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహం

by Prakash
Pulivendula secretariat

కడప జిల్లా, పులివెందుల(pulivendula) పట్టణంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వార్డు సచివాలయ అధికారులు. జగనన్న కాలనీల ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ కోసం వార్డు సచివాలయాల్లో అర్థరాత్రి వరకు వేచి ఉంటున్న మహిళలు. కిలోమీటర్ల దూరం ఉంటున్న వార్డు సచివాలయం(Secretariat) వద్దకు రాత్రి సమయంలో వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు. రోడ్ల పై జనసంచారం లేని సమయంలో వార్డు సచివాలయాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్న మహిళలు. ఉన్నతాధికారులు స్పందించి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పనులను పగటి పూట చేయించాలని కోరుతున్న లబ్ధిదారులు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: పులివెందులలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహం
  • కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ
    ప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది. లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి.…
  • జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం
    జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్‌నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…
  • సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..
    తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

006950
Total views : 46163

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.