Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra PradeshEast Godavari వీరంపాలెంలో గుర్తుతెలియని శవంపై వీడిన మిస్టరీ..

వీరంపాలెంలో గుర్తుతెలియని శవంపై వీడిన మిస్టరీ..

by Rama
Police

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈనెల 26వ తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక మగశవంను నిప్పు పెట్టి కాలుస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల్ని చూసి వారిని వెంబడించిన వెంకటేశ్వర రావును కొట్టి రాజమండ్రి పీడింగొయ్యి పొలాల వద్ద వదలి వెళ్లారని బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వెంకటేశ్వరరావును విచారయించగా రెండు నెలలు క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకుని ఆక్సిడెంట్ మరణం అయితే 40 లక్షల రూపాయలు వస్తాయని అలోచనతో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక మగ శవాన్ని బొమ్మూరు స్మశానం లో పూడ్చిన శవాన్ని దొంగిలించి కారులో తీసుకుని వచ్చి రంగంపేట మండలం వీరపాలెం గ్రామానికి చెందిన కేతమల్ల గంగరావు పొలంలో ఎలక్ట్రికల్ ట్రాస్ఫార్మర్ దగ్గరకు తీసుకొని వచ్చి నలుగురు కలిసి నిప్పు అంటించినట్టు క్రీయేట్ చేస్తే డబ్బులు వస్తాయని చేశామని పోలీసులు సమక్షంలో నిందితులు తమ చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా DSP కిషోర్ కుమార్ తెలిపారు. వీరి వద్దనుండి 2 సెల్ ఫోన్లు, 1 కార్ స్వాధీనం చేసుకుని అనంతరం నలుగురు ముద్దాయిలని రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నామని తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: