309
జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో పాటు సుఖశాంతులతో ఉండాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి తెలిపారు. సివిఆర్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి రాష్ట్ర ప్రజలు గెలిపించుకుంటే అన్ని రంగాల్లో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.





Total views : 78955