ఈ సంవత్సరం మొదట్లోనే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ఈ సినిమా థియేటర్లలో మంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కొన్ని నెలలుగా పూర్తిగా రాజమౌళి రూపొందించే కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు మహేష్ బాబు . వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే కొత్త సినిమాపై బారి అంచనాలు వేసుకున్నారు రాజమౌళి .రాబోయే సినిమా వీళ్లిద్దరి కంబినేషనేషన్ లో అంతర్జాతీయ క్రేజ్ ను సంపాదించుకుంటుంది అని ముందుగానే పబ్లిక్ టాక్ వినిపిస్తుంది .కొన్నిరోజులుగా రాజమోళి కథ రాయడం పూర్తిచేసి షూటింగ్ లోకేషన్స్ కోసం వెతుకుతున్నారు.
బాడీ పరంగా జక్కన్న మూవీ కోసం న్యూ లుక్ లో సూపర్ స్టార్… ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మహేష్ బాబు గత కొన్ని రోజులుగా పొడవు జుట్టు.. గడ్డంతో కనిపించాడు . కానీ నిన్న రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు టాలీవుడ్ హీరో శ్రీసింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో మాత్రం గడ్డం చిన్నగా హెయిర్ స్టైల్ ఛేంజ్ చేసి మరింత స్టైలీష్ గా కనిపించి సూపర్ స్టార్ న్యూ లుక్ తో నెట్టింట వైరల్ అవుతున్నాడు .నెటిజన్లు మాత్రం జక్కన్న కోసమే మహేష్ బాబు ఇంతలా మారిపోయాడు అంటూ .. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్న్నారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
- ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని…
- భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది.పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
- తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి