ఈ సంవత్సరం మొదట్లోనే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ఈ సినిమా థియేటర్లలో మంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కొన్ని నెలలుగా పూర్తిగా రాజమౌళి రూపొందించే కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు మహేష్ బాబు . వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే కొత్త సినిమాపై బారి అంచనాలు వేసుకున్నారు రాజమౌళి .రాబోయే సినిమా వీళ్లిద్దరి కంబినేషనేషన్ లో అంతర్జాతీయ క్రేజ్ ను సంపాదించుకుంటుంది అని ముందుగానే పబ్లిక్ టాక్ వినిపిస్తుంది .కొన్నిరోజులుగా రాజమోళి కథ రాయడం పూర్తిచేసి షూటింగ్ లోకేషన్స్ కోసం వెతుకుతున్నారు.
బాడీ పరంగా జక్కన్న మూవీ కోసం న్యూ లుక్ లో సూపర్ స్టార్… ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మహేష్ బాబు గత కొన్ని రోజులుగా పొడవు జుట్టు.. గడ్డంతో కనిపించాడు . కానీ నిన్న రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు టాలీవుడ్ హీరో శ్రీసింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో మాత్రం గడ్డం చిన్నగా హెయిర్ స్టైల్ ఛేంజ్ చేసి మరింత స్టైలీష్ గా కనిపించి సూపర్ స్టార్ న్యూ లుక్ తో నెట్టింట వైరల్ అవుతున్నాడు .నెటిజన్లు మాత్రం జక్కన్న కోసమే మహేష్ బాబు ఇంతలా మారిపోయాడు అంటూ .. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్న్నారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 150005