గుంటూరు పట్టణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన మంత్రి రజినీ. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ గ్రామీణ యువత లోని ప్రతిభ ను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వారికి ఎంతో తోడ్పాటు ఇస్తుంది అని అన్నారు. యువతను ఉత్తేజ పరచడానికి షటిల్ అడిన మంత్రి విడుదల రజినీ, ఎమ్మెల్యే మద్దాల గిరి. అందరూ క్రీడల వైపు దృష్టి సారించాలి. ప్రభుత్వం ఐదు రకాల క్రీడలను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రవేశ పెట్టారు. క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తుంది. క్రీడల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ గొప్ప కార్యక్రమం రూపకల్పన చేశారు.
Tag:
minister vidadala rajini
గుంటూరు, ఎమ్మెల్యే మద్దాల గిరి ని కలిసిన మంత్రి విడుదల రజినీ. గుంటూరు ప్రశ్చిమ నియోజక వర్గంలో తన విజయానికి మద్దతు ఇవ్వాలని కోరిన రజినీ. పార్టీలో జరుగుతున్న మార్పుల ,పరిణామాల పై చర్చ. ఎమ్మెల్యే మద్దాల గిరి కి భవిష్యత్ లో ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి. గుంటూరు ప్రశ్చిమ నియోజక వర్గంలో టిడిపి మూడవ సారి విజయం సాధించ కూడా వైసీపీ ఎత్తుగడ లో భాగమే అంటున్న వైసీపీ శ్రేణులు.





Total views : 149987