తిరువూరు(Tiruvuru) మట్టి తోలకాలలో ప్రమాదం…
ఎన్టీఆర్ జిల్లా(NTR district), తిరువూరు నియోజకవర్గం, చండ్రుపట్ల శివారు మట్టి తోలకాలలో ప్రమాదం. విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు. వెంకటేశ్వరరావు మృతి, మట్టి తోలకాలలో ప్రమాదం. క్షతగాత్రుని విసన్నపేట స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకు వచ్చిన గ్రామస్తులు.
అనంతరం విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో క్షతగాత్రుడిని తరలింపు. బొల్లిపోగు వెంకటేశ్వరావు మృతి చెందినట్లు నిర్ధారించిన డాక్టర్. అనుమతులు లేకుండా మట్టి తోలుకలలో యువకులు ట్రాక్టర్లతో అతివేగంగా నడుపుతున్నారు దీనిపై సంబంధించిన శాఖలు చర్యలు తీసుకోకపోవడం కారణం అంటున్న గ్రామస్తులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on :Facebook, Instagram&YouTube.
కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం …
దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.
దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్లోని ఓ భవనంలో ఆకస్మికంగా …
పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..
పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు …





Total views : 141344