Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh గుంటూరు ఎంపీ రేసులో ముగ్గురు…

గుంటూరు ఎంపీ రేసులో ముగ్గురు…

by Prakash
YCP leadership

గుంటూరు ఎంపీ రేసులో ముగ్గురు పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలన చేస్తుంది. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు, సినీనటుడు అలీ కసరత్తు చేసి ఈ ముగ్గురిలో ఒకరి పేరును వైసీపీ అదిష్టానం ఖరారు చేయనున్నది. నాలుగో జాబితా లో గుంటూరు ఎంపీ సీటును ఖరారు చేయాలని వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నది.

Advertisements

You may also like

Our Visitor

019368
Total views : 90566

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.