437
పెనుగంచిప్రోలు (Penuganchiprolu) గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగ్గయ్యపేట నియోజక వర్గం పెనుగంచిప్రోలులో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. ఈ దాడిలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్ధానికులు ఆసుపత్రికి జగ్గయ్యపేట తరలించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డౌన్ సెంటర్ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఏసీపీ రవి కిరణ్, సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
ఇది చదవండి: రాబోయే ఎన్నికల్లో విజయం మాదే…
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి