Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshChittoor జూ పార్కులో ఏనుగు మృతి..

జూ పార్కులో ఏనుగు మృతి..

by Rama
elephant

ఏనుగు కళేబరానికి నేడు పోస్ట్ మార్టం. చిత్తూరు జిల్లా యాదమరి మండలం లో ప్రజలపై పంట పొలాల పై విధ్వంసంలో ఏనుగును అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ సిబ్బంది జూపార్క్ తరలించారు. అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగు గాయాలు కావడంతో జూపార్క్ లో చికిత్స చేశారు. మంగళవారం ఏనుగు మృతి చెందడంతో నేడు పోస్టుమార్టం చేయనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023207
Total views : 141481

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.