Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Crime నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

by Prakash
dead body in river

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం గ్రామం ఏలేరు నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది.. స్థానికులు కథనం ప్రకారం పాలెం తామరాడవెళ్మ రహదారి మధ్యలో ఏలేరు నదిపై ఉన్న వంతెన క్రింద ఓ గుర్తు తలియని మృతదేహం నీటిలో తేలుతూ ఉండటంతో అటుగా వెళుతున్న స్థానికుల గమనించి కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.. కానీ మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం మాత్రం చేయలేదు.. ఇదంతా ఎలా ఉంటే ఈ మృతదేహాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏలూరు వంతెనపై చూడడానికి రావడంతో తండోపతండాలుగా జనం తరలి రావడంతో బ్రిడ్జిపై కొంతమేర ట్రాఫిక్ నిలిచిపోయింది.. ఈ మృతదేహం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Advertisements

You may also like

Our Visitor

023217
Total views : 141553

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.