464
ఆదిలాబాద్ జిల్లా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
ప్రధాని మోదీ సభలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకున్నారు. సీఎంకు మంత్రి సీతక్క, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి మోదీ రానుండగా సీఎం కూడా వెళ్లనున్నారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర కీలక నేతలు ఇప్పటికే ఆదిలాబాద్ చేరుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.
అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల …
అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా …
దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 212599