Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Political ఎన్నికల వేళ రోజు రోజుకు పెరుగుతున్న దాడులు

ఎన్నికల వేళ రోజు రోజుకు పెరుగుతున్న దాడులు

by Prakash
palnadu ycp attack

పల్నాడు జిల్లా (Palnadu YCP Attack)

గురజాల నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న దాడులు. గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్ల లక్ష్మీనారాయణ ఫై రాత్రి వైసీపీ శ్రేణుల దాడి. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆయనను వైద్యశాలకు తరలించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

రాత్రి గ్రామం లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పర్యటన అనంతరం వైసీపీ శ్రేణులు గుంపులుగా వచ్చి దాడి చేసినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలే టార్గెట్ గా కొనసాగుతున్న దాడులు. టీడీపీ ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తుందని వైసీపీ అక్కసుతో దాడులు చేస్తున్నారని అంటున్నా టీడీపీ శ్రేణులు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

040925
Total views : 212402

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: