విశాఖ కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విశాఖలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని….పారిశ్రామిక వృద్ధితో ధూళి కారకాలు, కాలుష్య కారకాల సాంద్రత కూడా ఎక్కువగా ఉందన్నారు. కాలుష్య నియంత్రణకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు. దీని నివారణకు ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ధూళి కణాలు కాలుష్యం ఇప్పటికీ విశాఖలో సమస్యగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలను శుద్ధి చేయడానికి ఎఫ్లీఎంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయడానికి ఏపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశీలిస్తుంది…విశాఖ కాలుష్య నివారణకు సోర్స్ అపాయింట్ మెంట్ పాయింట్ ను చూడాలని ఆంధ్ర యూనివర్సిటీకి అప్పగించామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 149907