Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం

ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం

by Satya
Incident of missing of three female students is disturbing

ఏలూరు(Eluru District):

ఏలూరు జిల్లా నూజివీడు(Nujividu)లో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆగిరిపల్లి(Agiripalli)లో తొమ్మిదో తరగతి చదువుతున్నముగ్గురు విద్యార్థినులు. ఉదయం స్కూల్ కి వెళ్ళి ఇంటికి తీరిగి రాలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తూ.. బాలికల తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీస్(Agiripalli Police) స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి పోలీసులు.. విద్యార్ధినిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం..


రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …
విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..
పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం …
మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ..
ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సైపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014171
Total views : 79424

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.