Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra Pradesh రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నాం..

రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నాం..

by Rama
AP DGP Rajendranath Reddy

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో… రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP K.V. Rajendranath Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర సాయుధ బలగాల అధిపతులతో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ దృశ్యమాధ్యమ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిటం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఇది చదవండి: ఈనెల 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల….


తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై …
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ …
అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.