Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshGuntur ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు – మహేష్ రెడ్డి

ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు – మహేష్ రెడ్డి

by Satya
Mahesh Reddy

2023 కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ గ్రూప్ ఆఫ్ సివిఆర్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గురజాల ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ రైతు,రైతు కూలి అందరు ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో సంతోషం గా ఉండాలని ఆ భగవంతుడు ని కోరుతున్నాను అని అన్నారు. అదే విధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ని గురజాల ప్రాంతంలో మరియు రాష్ట్రంలో మళ్ళీ గెలిపించి జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చెయ్యాలని వారు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు కోట కృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ మునగా పున్నారావు తో పాటు గురజాల దాచేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013686
Total views : 77949

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.