Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.

మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.

by Rama
Veeranna Swamy

వీరన్న స్వామి దేవాలయం (Veeranna Swamy Temple)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలో గల మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడ విరన్నను దర్శించుకోవాలి అంటే అడ్డుగా ఉన్న గోదావరి పడవ పై దాటాలి. మోతి గడ్డ వీరన్న (Moti Gadda Veeranna) దర్శనానికి ఆలయ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఇటు గోదావరి నుండి వచ్చే భక్తులు ఒక వంతు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన చెన్నం పేట నుండి వచ్చే భక్తులు మరో వంతు… పెద్ద మొత్తంలో గిరిజన బిడ్డలు ఈ విరన్నను దర్శించుకుంటారు. ఇక్కడ శివరాత్రి రోజు జాగారం ఉండి నిద్ర చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి అని ప్రజల నమ్మకం. అందుకే ఈ వీరభద్రుడు ప్రత్యేకం.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: గర్భగుడిలో విశిష్టమైన సర్పం..


వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025910
Total views : 149483

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.