కరీంనగర్ లో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన బండి సంజయ్. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళుతున్న కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజీ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులను చూసి ఆగారు. వెంటనే విద్యార్థులంతా బండి సంజయ్ వద్దకు వచ్చి “జై బీజేపీ, బండి సంజయన్న జై బీజేపీ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి “మీరెవరు టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి.. బెస్ట్ ఆఫ్ లక్..” అంటూ విషెస్ చెప్పి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.
ఇక దేశాన్ని పూర్తిగా 5G దేశంగా మార్చడమే తమ లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ఆకాష్ …
భారత్ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.
అంతర్జాతీయ వేదికగా భారత్ను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ మరోసారి భంగపడింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూకశ్మీర్పై …
మేకెదాటు డ్యామ్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.
కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 150528