297
కరీంనగర్ లో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన బండి సంజయ్. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళుతున్న కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజీ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులను చూసి ఆగారు. వెంటనే విద్యార్థులంతా బండి సంజయ్ వద్దకు వచ్చి “జై బీజేపీ, బండి సంజయన్న జై బీజేపీ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి “మీరెవరు టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి.. బెస్ట్ ఆఫ్ లక్..” అంటూ విషెస్ చెప్పి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..
చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?
ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా …
హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ …
ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..
ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 70893