Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshPrakasam గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..

గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..

by Rama
Fire accident

ప్రకాశం జిల్లా మార్కాపురం లోని దసరా మండపం వద్ద ముగ్గురు రైతులు ఏర్పాటు చేసుకున్న గడ్డివాములను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. భారీగా మంటలు చెలరేగడంతో మూడు గడ్డివాములు కాలి బూడిద అయిపోయాయి. సుమారు గడ్డి మూడు లక్షల రూపాయల విలువ ఉంటుందని రైతులు దొంతి రెడ్డి కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవేదనతో తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: కాంగ్రెస్ నాయకుడు పై కత్తులతో దాడి..


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

025963
Total views : 149582

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.