Saturday, May 9, 2026
News Navigation
Saturday, May 9, 2026
News Navigation

Breaking

Saturday, May 9, 2026
Home Andhra PradeshPrakasam గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..

గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..

by Rama
Fire accident

ప్రకాశం జిల్లా మార్కాపురం లోని దసరా మండపం వద్ద ముగ్గురు రైతులు ఏర్పాటు చేసుకున్న గడ్డివాములను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. భారీగా మంటలు చెలరేగడంతో మూడు గడ్డివాములు కాలి బూడిద అయిపోయాయి. సుమారు గడ్డి మూడు లక్షల రూపాయల విలువ ఉంటుందని రైతులు దొంతి రెడ్డి కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవేదనతో తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: కాంగ్రెస్ నాయకుడు పై కత్తులతో దాడి..


చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?
ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా …
హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ …
ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..
ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

010941
Total views : 70888

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.