ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్ లక్ష్మణ్ . ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన పార్టీ కార్యకర్తలు . ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కొప్పుల ఈశ్వర్..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆలోచనలో జీవన్ రెడ్డి . ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఇంటికి రానున్న మంత్రి శ్రీధర్ బాబు . ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని పార్టీ కి రాజీనామా చేయకుండా బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ హై కమాండ్ . జగిత్యాల కి మంత్రి శ్రీధర్ బాబు రానున్న సందర్భంలో రాజకీయంగా వేడెక్కిన జగిత్యాల . ఎమ్మెల్సీ కి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో కథనాలు రావడంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్ .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 149610