శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ …
Kerala
-
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 10 కోట్లను కేరళ ప్రభుత్వానికి అందజేసింది. వయనాడ్లో జులై 30వ తేదీన …
-
కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మరణించారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనాస్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక …
-
2019లో వాయనాడ్ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ(Kerala)లోని వయనాడ్ నుంచి లోక్ సభ(Lok Sabha)కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన అమేథీ, వయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, …
-
రిజర్వాయర్లలో నీటి(Water) నిల్వలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన.. దేశానికి తాగునీటి గండం పొంచి ఉంది. రిజర్వాయర్ల(Reservoirs)లో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్న బెంగళూరు(Bangalore) దుస్థితి దేశానికి మొత్తం రానున్నదా అనే …
-
మహ్మద్ఖాన్, ద్రౌపదిముర్ముపై సుప్రీంకోర్టు(Supreme Court)లో రిట్ పిటిషన్ దాఖలు.. కేరళ ప్రభుత్వం(Kerala Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ గవర్నర్ అరిఫ్ మహ్మద్ఖాన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో రిట్ …
-
39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల: లోక్సభ ఎన్నికలు(Lok Sabha elections) సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) స్పీడ్ పెంచింది. 36 మంది అభ్యర్థులతో తొలి జాబితా(First list)ను విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, …
-
ఇజ్రాయెల్(Israel): ఇజ్రాయెల్(Israel) పై లెబనాన్ టెర్రర్ గ్రూపు జరిపిన క్షిపణి దాడిలో భారతీయుడు మృతి చెందారు. మరో ఇద్దరు భారతీయులకు తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తి సహా గాయపడ్డ ఇద్దరూ కేరళవాసులని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నార్తరన్ ఇజ్రాయెల్(Israel) లోని …
-
వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది. అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్చార్జ్లు, పీసీసీ అధ్యక్షులు, …
-
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే 752 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 నుంచి చూస్తే ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగినట్టు కేంద్ర …