Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ కేసులో కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ కేసులో కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

by Satya
MLC Kavitha


ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు:

ఢిల్లీ లిక్కర్‌ కేసు(Delhi Liquor Case)లో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించింది. కోర్టు వెసులుబాట్లు ఇవ్వాలని ఆదేశించినప్పటికి తీహార్‌ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అనారోగ్య సమస్యలు ఉండటంతో తన విజ్ఞప్తి కారణంగా కోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించిందన్నారు. జైలు అధికారుల తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. తనకు వెసులుబాట్లు కల్పించేలా తీహార్ జైలు సూపరింటిండెంట్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం రేపు విచారణ జరుపుతామని తెలిపింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్….


తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో …
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి    


    

Advertisements

You may also like

Our Visitor

014106
Total views : 79003

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.