Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh నామినేషన్ దాఖలు చేసిన జీవీ ఆంజనేయులు

నామినేషన్ దాఖలు చేసిన జీవీ ఆంజనేయులు

by Prakash
Gv Anjaneyulu nomination

పల్నాడు జిల్లా

నామినేషన్ దాఖలు చేసిన జీవి ఆంజనేయులు…| Gv Anjaneyulu

పల్నాడు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు , జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను మరియు బీజీపీ నాయకులు మేడం రమేష్ మరియు తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నామినేషన్ దాఖలు చేసిన జీవీ ఆంజనేయులు
Advertisements

You may also like

Our Visitor

007284
Total views : 47774

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.