Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra PradeshKarnool వైసీపీ పార్టీ కి షాక్ మీద షాక్…

వైసీపీ పార్టీ కి షాక్ మీద షాక్…

by Rama
YCP To TDP

వైసీపీ (YCP):

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. పట్టణంలోని గౌడ లే అవుట్ లో ఆయన పర్యటించారు. వైసీపీ (YCP)కి చెందిన 50 కుటుంబాల వారికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో నిత్యావసరాల ధరలతో పేద,మధ్య కుటుంబాల జీవితాలు చిన్నా భిన్నమయ్యాయని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏమి తినలేని, కొనలేని దుస్థితికి వైసీపీ సర్కార్ తీసుకొచ్చిందన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

జగన్ గెలిచాక తొమ్మిది సార్లు కరెంట్ చార్జీలను పెంచాడన్నారు. వంట గ్యాస్ ధరలు కూడా మూడింతలు పెరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవని కాలవ గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందన్నారు. చంద్రబాబు పాలనతోనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. తేదేపా పార్టీ ఉన్నప్పుడు గోడ లే అవుట్ లో తాగు నీటి సౌకర్యం, ఎన్నో రకాల ప్రజా సమస్యలు తీర్చమన్నారు. రాబోయే రోజుల్లో తెదేపా పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన ప్రజా సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. Read Also..

  • కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ
    ప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది. లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి.…
  • అమరావతి అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు..
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తున్న ‘అన్న క్యాంటీన్ల’ నిర్వహణ కోసం ఆమె ఏకంగా 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ…
  • నేడు మధ్యాహ్నం కోయంబత్తూరుకు సీఎం చంద్రబాబు..
    సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల క్షేత్రంలో అడుగుపెడుతున్నారు. నేడు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కోయంబత్తూరుకు బయలుదేరుతారు. అక్కడ నుంచి ఆయన రెండు రోజుల బిజీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలపై…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

006951
Total views : 46174

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.