256
పల్నాడు జిల్లా.. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 104950 ఆధిక్యంలో ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం 17రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 24366 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.వి ఆంజనేయులు 17 వ రౌండ్ 23348 ఓట్ల మెజారిటీతో అధిక్యం ఉన్నారు.






Total views : 75397