Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News బహిరంగ సభలో జగ్గారెడ్డి

బహిరంగ సభలో జగ్గారెడ్డి

by Satya
Jagga Reddy

సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గంజి మైదానంలో బహిరంగ సభసభకు హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు రానున్నారు. బహిరంగ సభకు హెలికాప్టర్ లో సంగారెడ్డి కి చేరుకోనున్న మల్లికార్జున ఖర్గే. 2000 మందితో బైక్ ర్యాలీ, ప్రతి మండలానికి 5 వేల చొప్పున కార్యకర్తల సమీకరణ ఉంటుందని, ఖర్గే గారి మీటింగ్ విజయవంతం చేయాలని కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

023183
Total views : 141335

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.