341
సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గంజి మైదానంలో బహిరంగ సభసభకు హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు రానున్నారు. బహిరంగ సభకు హెలికాప్టర్ లో సంగారెడ్డి కి చేరుకోనున్న మల్లికార్జున ఖర్గే. 2000 మందితో బైక్ ర్యాలీ, ప్రతి మండలానికి 5 వేల చొప్పున కార్యకర్తల సమీకరణ ఉంటుందని, ఖర్గే గారి మీటింగ్ విజయవంతం చేయాలని కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.





Total views : 141335