Sunday, August 30, 2026
News Navigation
Sunday, August 30, 2026
News Navigation

Breaking

Sunday, August 30, 2026
Home TelanganaKarimnagar సింగరేణి కార్మికులకు న్యాయం – బిఆర్ఎస్ తోనే సాధ్యం..

సింగరేణి కార్మికులకు న్యాయం – బిఆర్ఎస్ తోనే సాధ్యం..

by Rama
singareni employees

రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తో పాటు సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలంటే బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ పబ్బం కడుక్కునే కాంగ్రెస్.. బీజేపీ నేతలు మాయమాటలు చెబుతారని రామగుండం నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని చందర్ తెలిపారు.. ఇప్పటికే దాదాపు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. రామగుండం ప్రజలు ఇప్పటికే తనను అత్యధిక మెజారిటీ తో గెలిపించి సీఎం కేసీఆర్ ని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అంటున్నా రామగుండం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: