Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన కేశినేని నాని…

టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన కేశినేని నాని…

by Prakash
Nujiveedu Sub Jail

ఏలూరు జిల్లా నూజివీడు సబ్ జైలులో ఉన్న పలుకు టిడిపి కార్యకర్తలను విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన గొడవలో ఎస్సై సతీష్ కు గాయం అవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచుగా మొత్తం పదిమందిని జడ్జి రిమాండ్ కు తరలించారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని నేడు నూజివీడు సబ్ జైల్లో ఉన్న తన అనుచరులను పరామర్శించడానికి వచ్చి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత అనుచరులు ముగ్గురు జైల్లో ఉన్నారని వారిని పరామర్శించడానికి వచ్చాను త్వరలోనే వారికి బెయిల్ కూడా వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014472
Total views : 80309

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.