Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

by Prakash
garlic theifs

వెల్లుల్లి దొంగలు (Garlic Thieves) :

మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం

బట్టల దొంగలను చూసాం…బంగారం దొంగలను చూసాం…విలువైన వస్తువులను దొంగిలించే వారిని చూసాం. కానీ విచిత్రం ఏమిటంటే శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఎల్లిపాయలను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గుండవేని శంకర్ అనే వ్యవసాయ రైతు తనకుండే భూమిలో ఎల్లిపాయలను సాగు చేశాడు… నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎల్లిపాయ మడిని తవ్వుకొని వెల్లిపాయల దొంగతనం చేశారు… శంకర్ పొలం దగ్గరికి వెళ్లేసరికి వెల్లిపాయ కాడలు చిందర వందరగా ఉండడం చూసి లబోదిబోమన్నాడు…

Follow us on : Facebook, Instagram & YouTube.

దాదాపు 40 వేల రూపాయల వెల్లిపాయలను దొంగలు తవ్వుకొని ఎత్తుకెళ్లారని రైతు కన్నీటి పర్యంతమయ్యారు… వెల్లిపాయలను దొంగతనం చేసిన దొంగలను త్వరగా పట్టుకోవాలని తనకున్న అరకోరా పెట్టుబడితో…తన కుటుంబ జీవనోపాధికి డబ్బులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఎల్లిపాయలను దొంగతనం చేశారని శంకర్ తెలిపారు…దీనిపై పోలీసులు…ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని శంకర్ వేడుకున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర …
క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్‌తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా …
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..
దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే …


Advertisements

You may also like

Our Visitor

014669
Total views : 80752

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.