Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshChittoor తిరుపతి టికెట్టు ఆరని శ్రీనివాస్ కే..

తిరుపతి టికెట్టు ఆరని శ్రీనివాస్ కే..

by Rama
Arani srinivas

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలలో టీడీపీ, ఒక నియోజకవర్గం జనసేనకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేనకు టికెట్టు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి ఎవరు అనేదానిపై ఉత్కంఠత నెలకొంది. నిన్న టీడీపీ విడుదల చేసిన పేర్లలో జిల్లాలోని తిరుపతి పేరు మినహా మిగిలిన నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు. చిత్తూరుకు చెందిన వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ జనసేన చేరిక తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో తిరుపతి జనసేన అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులు ప్రకటిస్తారని సమాచారం రావడంతో టీడీపీ జనసేన నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని నాన్ లోకల్ వ్యక్తులకు టికెట్ ఇస్తే సహకరించ కూడదని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జనసేన నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరని శ్రీనివాస్ కే తిరుపతి టికెట్టు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ హరిప్రసాద్ అన్నారు. దీంతో ఆరణి శ్రీనివాస్ కపిలతీర్థం లోని శివాలయంను, తిరుపతి గంగమ్మ ని దర్శనం చేసుకున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి..


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026122
Total views : 149943

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.