ఏలూరు జిల్లా, చింతలపూడి
మీ కుటుంబంలో ఒకడిగా ఉంటా | Songa Roshan Kumar
ఏ పనైనా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని, చింతలపూడి(Chinthalapudi) నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచడమే తన ఎజెండా అని నాయకుడు అంటే సేవకుడు అనే విధంగా మీ కుటుంబంలో ఒకడిగా ఉంటానని , చింతలపూడి నియోజక వర్గం లో ఉన్న ప్రతీ సమస్య తనకు తెలుసని , ప్రతీ సమస్యకు నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుంటూ మన అందరం కలిసి నియోజక వర్గం ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దాము అని పిలుపు నిచ్చారు చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్. మూడు పార్టీల నేతలతో కలిసి జంగారెడ్డిగూడెం లో ప్రచారం లో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు విని మరొక్కసారి మోసపోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధం గా లేరు అని , ఓటు అనే బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి నీ సాగనంపడానికి సంసిద్ధం గా ఉన్నారు అన్నారు సొంగా రోషన్ కుమార్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం…
- ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
- పవన్కల్యాణ్ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా- టీడీపీ సొంగా రోషన్





Total views : 212402