Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News కెసిఆర్ ప్రభుత్వం పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు

కెసిఆర్ ప్రభుత్వం పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు

by Prakash
central minister

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రోడ్ షో లో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. అత్యంత అవినీతి పరుడు కెసిఆర్ అని, కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించుదామా వద్దా, కుటుంబ పాలన ను అంతం చేద్దామా వద్దా, వేల కోట్ల అవినీతి చేసిన కెసిఆర్, కేటీఆర్ లను జైల్ కి పంపుధమా వద్దా, కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ ఓటు కెసిఆర్ కి పోతది ఎందుకంటే ఎన్నికల గెలిచిన తరవాత కాంగ్రెస్ ఎమ్మెల్యే లు brs పార్టీ లో కలుస్తారు. అయోధ్య మందిరం జనవరీ 22 కి ప్రారంభిస్తారు. తెలంగాణ లో బిజెపి ప్రభుత్వం వస్తె అయోధ్య మందిరం తీసుకెళ్లే బాధ్యత బిజెపి ప్రభుత్వం ది అని అమిత్ షా చెప్పారు. వచ్చిన అభిమానులు మొత్తం మోడీ , జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు

Advertisements

You may also like

Our Visitor

025719
Total views : 148181

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.