Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ కందుల నారాయణరెడ్డి

వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ కందుల నారాయణరెడ్డి

by Satya
Kandula Narayana Reddy

టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం మర్చిపోవడానికి.. వారు ఏమైనా చదువు రానివారనుకుంటున్నారా అని నిలదీశారు. మార్కాపురం పట్టణంలో మైనార్టీల ఓట్లు 80% తమకు వస్తాయని వైసీపీ నేతలు ప్రగర్భాలు పలుకతున్నారన్నారు. వైసీపీ గెలిస్తే నియోజకవర్గంలో 22 సంవత్సరాల తన శ్రమ ఎక్కడికి పోవాలని కందుల ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పదివేల మెజార్టీతో గెలుస్తానన్నారు. లేకుంటే తన తల నరికి గడియార స్తంభానికి వేలాడదీయండంటూ సవాల్ విసిరారు. తాము ఆస్తులు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిపై వైసీపీ నేతల ఫోటోలు ఎందుకన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

Advertisements

You may also like

Our Visitor

025986
Total views : 149639

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.