Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ కందుల నారాయణరెడ్డి

వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ కందుల నారాయణరెడ్డి

by Satya
Kandula Narayana Reddy

టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం మర్చిపోవడానికి.. వారు ఏమైనా చదువు రానివారనుకుంటున్నారా అని నిలదీశారు. మార్కాపురం పట్టణంలో మైనార్టీల ఓట్లు 80% తమకు వస్తాయని వైసీపీ నేతలు ప్రగర్భాలు పలుకతున్నారన్నారు. వైసీపీ గెలిస్తే నియోజకవర్గంలో 22 సంవత్సరాల తన శ్రమ ఎక్కడికి పోవాలని కందుల ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పదివేల మెజార్టీతో గెలుస్తానన్నారు. లేకుంటే తన తల నరికి గడియార స్తంభానికి వేలాడదీయండంటూ సవాల్ విసిరారు. తాము ఆస్తులు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిపై వైసీపీ నేతల ఫోటోలు ఎందుకన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: