333
అమరావతి, ఆరోగ్యశ్రీ లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై ఆరోగ్యశ్రీ కార్డుదారులకు 25 లక్షల వరకూ ఉచిత వైద్యం. ఉదయం 11 గంటలకు ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. కార్డుల పంపిణీలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు. కార్డుల పంపిణీ సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసేలా చర్యలు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఎలా చేయించుకోవాలో వివరించేలా ప్రత్యేక క్యాంపెయిన్.





Total views : 150470