Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Main News తప్పిన పెను ప్రమాదం..

తప్పిన పెను ప్రమాదం..

by Rama
Auto - Bus accident

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో తప్పిన పెనుప్రమాదం.. సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు, కూలీల ఆటో ఎదురెదురుగా ఢీ కున్నాయి. ఆటో లో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలు కావటంతో అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా చాట్రాయి మండలం నుండి కూలీ కోసం తుంబూరు వస్తున్న 25 మంది కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొనటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో లో 25 మంది కూలీలు, ఆర్టీసీ బస్సులో సత్తుపల్లి కాలేజ్ కు వేళ్ళే విధ్యార్ధులు ఉన్నారు. కూలీలకు గాయాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: