331
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)
16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident). ఆగివున్న లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ డీ కొట్టడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏలేశ్వరం మండలం చిన్నంపేట పాదాలమ్మ గుడి దగ్గర నలుగురు ని ఢీకొన్న బస్సు. నలుగురు అక్కడకక్కడే మృతి. లారీ టైర్ పంచర్ అవ్వడంతో టైర్ మారుస్తుండగా ఢీకొన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. మృతులు దాసరి ప్రసాదు, దాసరి కిషోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు లాగా గుర్తించిన పోలీసులు. మృతి చెందిన ముగ్గురూ బాపట్ల జిల్లా నక్క బొక్కల పాలెంకి చెందిన వారు. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడు. ప్రమాద స్థలం చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on :Facebook, Instagram&YouTube.
అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది …
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ …
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం …






Total views : 90758