315
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)
16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident). ఆగివున్న లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ డీ కొట్టడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏలేశ్వరం మండలం చిన్నంపేట పాదాలమ్మ గుడి దగ్గర నలుగురు ని ఢీకొన్న బస్సు. నలుగురు అక్కడకక్కడే మృతి. లారీ టైర్ పంచర్ అవ్వడంతో టైర్ మారుస్తుండగా ఢీకొన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. మృతులు దాసరి ప్రసాదు, దాసరి కిషోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు లాగా గుర్తించిన పోలీసులు. మృతి చెందిన ముగ్గురూ బాపట్ల జిల్లా నక్క బొక్కల పాలెంకి చెందిన వారు. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడు. ప్రమాద స్థలం చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on :Facebook, Instagram&YouTube.
విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి.
విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. విచారణలో కీలక విషయాలు వెల్లడించారు నిందితులు. భారత్ను …
హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల …
సింగర్ మంగ్లీ వివాదంలో రోజుకో ట్విస్ట్..
తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా, లాయర్ సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఎదురుదాడికి దిగారు. ఈ …





Total views : 46195