Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Devotional భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు..!

భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు..!

by Satya
Panchaloha idols found underground

భూగర్భంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు:

పంచలోహ విగ్రహాలు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లా(Chittoor District) పలమనేరులో కూర్మ వరదరాజ స్వామి ఆలయ భూగర్భంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలను గుర్తించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరిగాయి. గర్భాలయంలోని మూల విరాట్ క్రింది భూభాగంలో రెండు అడుగుల ఎత్తున్న విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహాలు ఏ కాలం నాటివో కనుగొనేందుకు గ్రామస్తులు ఆర్కియాలజీ అధికారుల సహకారం తీసుకుంటున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: శ్రీ కాళహస్తి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం..


శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ …
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర …
భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019354
Total views : 90529

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.