Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh యువగళం పాదయాత్ర చివరిరోజు…

యువగళం పాదయాత్ర చివరిరోజు…

by Rama
Last day of Yuvagalam padayatra

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర చివరి రోజుకు చేరుకుంది. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా లో ప్రవేశించనుంది. 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తోండంగి మండలం తేటగుంట వద్ద ఫైలొన్ ఆవిష్కరించారు. 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా లోకేష్ తో పాటు నారా బ్రహ్మణి, దేవాన్ష్, టీడీపీ జిల్లా ముఖ్యనేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభ ముగ్గురు మహనేతల సమన్వయంతో విజన్ తో ఉండబోతోందని అంటున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి సూరిబాబు మరింత సమాచారం అందిస్తారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: