Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshGuntur వాటర్ ప్లాంట్ లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి

వాటర్ ప్లాంట్ లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి

by Rama
Electric Schock

పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గం… స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలోని వాటర్ ప్లాంట్ (Water Plant) లో వాటర్ ట్యాంక్ (Water Tank) క్లీన్ చేస్తూ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వల్లెం శివ 40 విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. శివ తో పాటు అతను పెంచుకుంటున్న కుమారుడు ప్లాంట్ యజమాని కలిసి పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. శివ తన కుమారుని పక్కకు నెట్టేసి తాను మాత్రం తప్పించుకోలేకపోయాడు. శివ కుమారుడికి, ప్లాంటే యజమానికి స్వల్ప గాయాలయ్యాయి కాగా శివ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ప్రాంతానికి చెందిన శివ గత పదిఏళ్ళ క్రితం మాచర్ల వచ్చి ఇక్కడే ఉంటున్నాడు రోప్ లైన్ బోడు ఏడో వార్డులో నివాసం ఉంటున్నాడు అతనికి వివాహం కాలేదు ఒక పిల్లాడిని పెంచుకుంటున్నాడుపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి: ఎస్సీలను వంచించే పార్టీ..? తాటిపర్తి చంద్రశేఖర్..


ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..
ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం దూసుకెళుతోందని, 'మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా …
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక …
తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మారిస్‌పేట …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

012577
Total views : 75469

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.