Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra PradeshGuntur వాటర్ ప్లాంట్ లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి

వాటర్ ప్లాంట్ లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి

by Rama
Electric Schock

పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గం… స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలోని వాటర్ ప్లాంట్ (Water Plant) లో వాటర్ ట్యాంక్ (Water Tank) క్లీన్ చేస్తూ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వల్లెం శివ 40 విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. శివ తో పాటు అతను పెంచుకుంటున్న కుమారుడు ప్లాంట్ యజమాని కలిసి పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. శివ తన కుమారుని పక్కకు నెట్టేసి తాను మాత్రం తప్పించుకోలేకపోయాడు. శివ కుమారుడికి, ప్లాంటే యజమానికి స్వల్ప గాయాలయ్యాయి కాగా శివ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ప్రాంతానికి చెందిన శివ గత పదిఏళ్ళ క్రితం మాచర్ల వచ్చి ఇక్కడే ఉంటున్నాడు రోప్ లైన్ బోడు ఏడో వార్డులో నివాసం ఉంటున్నాడు అతనికి వివాహం కాలేదు ఒక పిల్లాడిని పెంచుకుంటున్నాడుపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి: ఎస్సీలను వంచించే పార్టీ..? తాటిపర్తి చంద్రశేఖర్..


ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ …
అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.
ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్‌లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై …
విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: