Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra PradeshGuntur వాటర్ ప్లాంట్ లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి

వాటర్ ప్లాంట్ లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి

by Rama
Electric Schock

పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గం… స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలోని వాటర్ ప్లాంట్ (Water Plant) లో వాటర్ ట్యాంక్ (Water Tank) క్లీన్ చేస్తూ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వల్లెం శివ 40 విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. శివ తో పాటు అతను పెంచుకుంటున్న కుమారుడు ప్లాంట్ యజమాని కలిసి పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. శివ తన కుమారుని పక్కకు నెట్టేసి తాను మాత్రం తప్పించుకోలేకపోయాడు. శివ కుమారుడికి, ప్లాంటే యజమానికి స్వల్ప గాయాలయ్యాయి కాగా శివ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ప్రాంతానికి చెందిన శివ గత పదిఏళ్ళ క్రితం మాచర్ల వచ్చి ఇక్కడే ఉంటున్నాడు రోప్ లైన్ బోడు ఏడో వార్డులో నివాసం ఉంటున్నాడు అతనికి వివాహం కాలేదు ఒక పిల్లాడిని పెంచుకుంటున్నాడుపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి: ఎస్సీలను వంచించే పార్టీ..? తాటిపర్తి చంద్రశేఖర్..


వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా జులై …
పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. …
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.
ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

036136
Total views : 181002

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.