Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh యువతను దగా చేసిన సైకో మామ…

యువతను దగా చేసిన సైకో మామ…

by Prakash
TDP Ex MLA Sugunamma

యువతను దగా చేసిన సైకో మామ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. 50 వేల 250 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్పీ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎంకే చెల్లుతుందని, పోలీసులే గంజాయిని విక్రయిస్తుండడం బాధాకరం అని అన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురాలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని అన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ-జనసేన పరిపాలన కోరుకుంటున్నారని, దొంగ ఓట్లతోనే వైసీపీ నేతలు ప్రతి ఎన్నికల్లోను గెలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుయ్యబట్టారు.

Advertisements

You may also like

Our Visitor

014475
Total views : 80320

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.