Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh రాష్ట్రానికి పట్టిన శని పోవాలి – దాట్ల బుచ్చిబాబు

రాష్ట్రానికి పట్టిన శని పోవాలి – దాట్ల బుచ్చిబాబు

by Prakash
jivo documents burnt in bonfire by TDP, Jana Sena leaders and activists

తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగుజాతికి స్వర్ణయుగం – సంక్రాంతి సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఐ.పోలవరం మండలం మురమళ్ల లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అప్రజాస్వామిక జీవో పత్రాలు భోగి మంటల్లో వేసిన టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు.. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కుటుంబ సభ్యులు. ఈ పండుగతో ఈ అప్రజాస్వామిక ప్రభుత్వం పోయి టిడిపి, జనసేన ల కలయికలో రాష్ట్రం స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తుందని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ఇక్కడతో రాష్ట్రానికి జగన్ రూపంలో పట్టిన శని పోవాలని కోరారు.

Advertisements

You may also like

Our Visitor

014458
Total views : 80262

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.